Pithapuram - Andhra Pradesh: పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.6M subscribers
1,635,525 views
0

 Published On Apr 27, 2024

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. మరి, ఈ నియోజకవర్గం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుకునేందుకు పలువురితో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ మాట్లాడారు.
#andhrapradesh #pithapuram #pawankalyan #vangageetha


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed